BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
‘గంటకోసారి ప్యాడ్ మార్చుకోవాల్సి వస్తుంది, ప్రతిసారి డాక్టర్ దగ్గరకు వెళ్లలేం’ - వస్త్రపరిశ్రమల్లో మహిళా కార్మికులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు?
''పని ఎక్కువగా ఉన్నప్పుడు, మంచినీళ్ల గురించి కూడా ఆలోచించం. మూత్ర విసర్జన సరిగ్గా చేయలేం. చికాకుగా అనిపిస్తుంది. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం ఎక్కువ అవుతుంది. విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. ఎండాకాలంలో ఎలక్ట్రిక్ కుట్టు మెషిన్ నుంచి వచ్చే వేడి సెగ శరీరానికి తగులుతుంటుంది’’
అమెరికాతో ఒప్పందానికి దగ్గరగా వచ్చామన్న ఇరాన్, హార్ముజ్ జలసంధిపై ఏం చెప్పిందంటే..?
గత రెండు నెలల్లో ఇలాంటి ఒప్పందాలు దాదాపు చివరి నిమిషంలో చాలాసార్లు విఫలమయ్యాయి. కానీ, ఈసారి ఇరుపక్షాల్లో మునుపటి కంటే ఎక్కువ నమ్మకం, స్పష్టత కనిపిస్తున్నాయని అమెరికా అంటోంది. తుది దశ చర్చలు పూర్తికాగానే ఒప్పందంపై సంతకాలు చేసి అధికారికంగా ప్రకటిస్తామని అబ్బాస్ అరాగ్చీ అన్నారు.
‘వాళ్లు మమ్మల్ని వెళ్లగొట్టాలని, మాకు భవిష్యత్తు లేకుండా చేయాలని చూస్తున్నారు’ - ఇజ్రాయెల్లపై పాలస్తీనియుల ఆగ్రహం
‘‘అసలు భవిష్యత్తే లేకుండా చేశారు.మొత్తం సర్వనాశనం చేశారు’’ అన్నారు 58 ఏళ్ల ఫాయెజ్ అవద్. ఆయన ఇంటిని కూడా కూల్చేశారు. కేవలం ఒకే ఒక అంతస్తు మిగిలింది. నేను ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడే కూర్చుని ఉన్నారు.‘‘ఈ ఇల్లు కట్టుకోవడానికి మా జీవితాలను ధారపోశాం. మా జీవితంలో మేం సాధించినది ఇదే. వాళ్లు నన్ను, నా పిల్లలను మళ్లీ రోడ్డుపైకి తెచ్చారు’’అన్నారు.
గల్ఫ్లో చిక్కుకున్న 18,000 మందిలో తెలుగు వాళ్లు ఎంత మంది? ప్రభుత్వం ఏం చెబుతోంది?
గల్ఫ్ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 3,537 మందిని సురక్షితంగా కేంద్ర ప్రభుత్వం తరలించింది.
మహిళల టీ20 వరల్డ్ కప్: భారత జట్టులో ఎవరెవరున్నారు?
కప్పుకొట్టడమే లక్ష్యంగా హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత క్రికెట్ మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. 2025 వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టులో జోష్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకూ ఆరు సార్లు టీ 20 వరల్డ్ కప్ను గెలుచుకున్న ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఈ పొట్టికప్పు పోటీలో ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అమెరికా దాడిలో ముగ్గురు భారతీయ నావికుల మృతి.. ఇండియా స్పందనపై విమర్శలెందుకు వస్తున్నాయి?
"ఆంక్షలు, నిబంధనల ఉల్లంఘన వంటి పదజాలాన్ని ఉపయోగించడం ద్వారా అమెరికా చర్యలను పరోక్షంగా ఎందుకు సమర్థిస్తున్నాం? ఇప్పటివరకు అమెరికా సెంట్రల్ కమాండ్ కనీస విచారం కూడా ఎందుకు వ్యక్తం చేయలేదు"
ట్రంప్-నెతన్యాహు: మధ్యప్రాచ్య రూపురేఖలు మార్చాలనుకుని సంక్షోభాన్ని కొనితెచ్చుకున్నారా?: అభిప్రాయం
మధ్యప్రాచ్యం రూపరేఖలు మార్చాలనుకున్న ట్రంప్, నెతన్యాహు వ్యూహాలు ఫలించలేదా? ఇరాన్ అనుకున్నంత తేలికగా లొంగిపోవడం లేదా? అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేతతో మారిన సమీకరణాలేంటి? ఈ సంక్షోభం ఎటు వెళుతోంది..
ఎప్పుడూ ఆన్లైన్లోనే.. కలవడమే అరుదు... ఆధునిక జీవనంలో పెరుగుతున్న ఒంటరితనంపై విశ్లేషణ
ఒంటరితనం ప్రపంచ ప్రధాన ప్రజారోగ్య సమస్య అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. చిన్నారులు, యువకులు, పెద్దలు- చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఈ తరం డిజిటల్గా కనెక్ట్ అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
భార్యకు పట్నాల సురేష్ చివరి ఫోన్ కాల్ : ‘‘చుట్టూ దాడులు జరుగుతున్నాయి, నాకేం కాదు, సేఫ్గా వస్తా, మన పెళ్లి రోజు జరుపుకుందాం’’
ఇంట్లోని గోడలపై సురేష్, భార్గవి కుటుంబ ఫొటోలు కనిపిస్తున్నాయి. ఇంట్లో షెల్ఫుల నిండా ఉన్న ఆటబొమ్మలు సురేష్, భార్గవి దంపతులు పిల్లలపై చూపిస్తున్న ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. "జూన్ 9న చివరిసారి మాట్లాడాం. త్వరలో ఇంటికి వస్తానని చెప్పారు. కానీ ఇలా శవమై వస్తారని ఊహించలేదు" అని భార్గవి తన ఇద్దరు పిల్లలను పట్టుకుని ఏడుస్తూ చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఇరాన్
ఫీచర్లు
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
ది గ్రేట్ గామా : జీవితంలో ఓటమెరుగని మల్లయోధుడి కథ, 'రోజుకు ఆరు కోళ్లు తిని, 20 లీటర్ల పాలు తాగేవారు..'
జాన్ బుల్ ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు 1910లో, గామాను లండన్ పంపించారు. కానీ గామా పొట్టిగా ఉండడంతో ఆయన్ను అనర్హుడిని చేశారు. కానీ అక్కడే ఎగ్జిబిషన్ మ్యాచ్ల కోసం బరిలోకి దిగిన గామా లండన్లోని ప్రపంచ స్థాయి రెజ్లర్లకు సవాల్ విసిరారు. 5 నిమిషాల పాటు తన చేతిని పట్టుకోగలిగిన వారికి 5 పౌండ్లు ఇస్తానని ప్రకటించారు.
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































